మినుములు మరియు పెసలు

Vigna mungo


నీరు పెట్టడం
మధ్యస్థం

వ్యవసాయం
నేరుగా విత్తడం

పంటకోత
80 - 100 రోజులు

కార్మికుడు
మధ్యస్థం

సూర్యరశ్మి
పూర్తి సూర్యుడు

పిహెచ్ విలువ
4.5 - 7

ఉష్ణోగ్రత
24°C - 30°C

ఎరువులు వేయడం
మధ్యస్థం


మినుములు మరియు పెసలు

పరిచయం

మినుము అనేది నిటారుగా వెంట్రుకల వంటి ఆకులతో పెరిగే వార్షిక పంట మరియు ఇవి సన్నని 4-6 cm పొడవుతో కాయలు వుంటాయి. పలు కొమ్మలు కలిగిన కాండంతో, ఈ మొక్క ఒక్క పొదలాగా ఉంటుంది. దీని కాండం బాగా వృద్ధి చెంది, మట్టి లోపల వరకు ఉంటుంది. భారత దేశంలో సంవత్సరానికి సుమారుగా 15 లక్షల టన్నుల మినప గింజలు ఉత్పత్తి అవుతున్నాయి. మయన్మార్ మరియు థాయిలాండ్ దేశాలలో కూడా ఈ పంటను అధిక మొత్తంలో పండిస్తున్నారు.

అడ్వైసరీ

శ్రద్ధ

శ్రద్ధ

మొక్కలు నాటిన 80 నుండి 100 రోజులకు పంట చేతికి వస్తుంది. పంట మధ్య దశలో నీటి అవసరం ఉంటుంది కాబట్టి 7 నుండి 10 రోజులకు ఒకసారి నీరు పెట్టడం సిఫారస్సు చేయబడినది. కరువు లక్షణాల కొరకు పొలాన్ని గమనిస్తూ ఉండాలి.

మట్టి

బాగా తడి ఆరి, 6-7 pH కలిగిన నల్ల రేగడి నేలలు లేదా లోమి నేలలు అనువైన నేల రకాలు. అయితే సున్నం మరియు జిప్సం ను నేలలో కలిపితే మినుములు 4.5 pH స్థాయి వరకు ఆమ్ల నేలలను తట్టుకోగలవు. ఆల్కలీ నేలలు మరియు ఉప్పు నేలలను తట్టుకోలేవు. ఈ మొక్కలు కరువును తట్టుకోగలవు మరియు తక్కువ వర్షపాతంలో కూడా బాగా పెరుగుతాయి.

వాతావరణం

ఆసియా, మడగాస్కర్ మరియు ఆఫ్రికా దేశాలలోని ఉష్ణ మండల ప్రాంతాలలో ఈ పంట పెరుగుతుంది. ఈ పంట లోతట్టు ప్రాంతాలలో పెరుగుతుంది. కానీ సముద్ర మట్టానికి 1800 మీటర్ల ఎతైన ప్రాంతాలలో కూడా దీనిని పండిస్తున్నారు. 25°C నుండి 35°C వున్న పొడి సీజన్లో ఇది బాగా పెరుగుతుంది.

సంభావ్య వ్యాధులు

మినుములు మరియు పెసలు

దాన్ని ఎలా పెంచాలి అనే దాని గురించి అన్ని విషయాలు ప్లాంటిక్స్‌లో నేర్చుకోండి!


మినుములు మరియు పెసలు

Vigna mungo

మినుములు మరియు పెసలు

ప్లాంటిక్స్ యాప్‌తో ఆరోగ్యకరమైన పంటలను పెంచి, అధిక దిగుబడిని పొందండి!

పరిచయం

మినుము అనేది నిటారుగా వెంట్రుకల వంటి ఆకులతో పెరిగే వార్షిక పంట మరియు ఇవి సన్నని 4-6 cm పొడవుతో కాయలు వుంటాయి. పలు కొమ్మలు కలిగిన కాండంతో, ఈ మొక్క ఒక్క పొదలాగా ఉంటుంది. దీని కాండం బాగా వృద్ధి చెంది, మట్టి లోపల వరకు ఉంటుంది. భారత దేశంలో సంవత్సరానికి సుమారుగా 15 లక్షల టన్నుల మినప గింజలు ఉత్పత్తి అవుతున్నాయి. మయన్మార్ మరియు థాయిలాండ్ దేశాలలో కూడా ఈ పంటను అధిక మొత్తంలో పండిస్తున్నారు.

ముఖ్య వాస్తవాలు

నీరు పెట్టడం
మధ్యస్థం

వ్యవసాయం
నేరుగా విత్తడం

పంటకోత
80 - 100 రోజులు

కార్మికుడు
మధ్యస్థం

సూర్యరశ్మి
పూర్తి సూర్యుడు

పిహెచ్ విలువ
4.5 - 7

ఉష్ణోగ్రత
24°C - 30°C

ఎరువులు వేయడం
మధ్యస్థం

మినుములు మరియు పెసలు

దాన్ని ఎలా పెంచాలి అనే దాని గురించి అన్ని విషయాలు ప్లాంటిక్స్‌లో నేర్చుకోండి!

అడ్వైసరీ

శ్రద్ధ

శ్రద్ధ

మొక్కలు నాటిన 80 నుండి 100 రోజులకు పంట చేతికి వస్తుంది. పంట మధ్య దశలో నీటి అవసరం ఉంటుంది కాబట్టి 7 నుండి 10 రోజులకు ఒకసారి నీరు పెట్టడం సిఫారస్సు చేయబడినది. కరువు లక్షణాల కొరకు పొలాన్ని గమనిస్తూ ఉండాలి.

మట్టి

బాగా తడి ఆరి, 6-7 pH కలిగిన నల్ల రేగడి నేలలు లేదా లోమి నేలలు అనువైన నేల రకాలు. అయితే సున్నం మరియు జిప్సం ను నేలలో కలిపితే మినుములు 4.5 pH స్థాయి వరకు ఆమ్ల నేలలను తట్టుకోగలవు. ఆల్కలీ నేలలు మరియు ఉప్పు నేలలను తట్టుకోలేవు. ఈ మొక్కలు కరువును తట్టుకోగలవు మరియు తక్కువ వర్షపాతంలో కూడా బాగా పెరుగుతాయి.

వాతావరణం

ఆసియా, మడగాస్కర్ మరియు ఆఫ్రికా దేశాలలోని ఉష్ణ మండల ప్రాంతాలలో ఈ పంట పెరుగుతుంది. ఈ పంట లోతట్టు ప్రాంతాలలో పెరుగుతుంది. కానీ సముద్ర మట్టానికి 1800 మీటర్ల ఎతైన ప్రాంతాలలో కూడా దీనిని పండిస్తున్నారు. 25°C నుండి 35°C వున్న పొడి సీజన్లో ఇది బాగా పెరుగుతుంది.

సంభావ్య వ్యాధులు